Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

నాలుగున్నరేండ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, ఎక్కడా కుల, మత, ప్రాం తీయ వివక్ష ప్రదర్శించలేదని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు చెప్పారు.


వచ్చేది శబ్దవిప్లవమే

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తదని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని, కానీ.. రాబోయేది శబ్ద విప్లవమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


కాంగ్రెస్ వస్తే చీకటే

పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి వస్తుంది జాగ్రత్త.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.


నేను పెద్దకొడుకునని ముసలోళ్లు చెప్తున్నరు

ముసలివాళ్లు ఎంతో ప్రేమతో తనను తమ పెద్దకొడుకని ప్రేమతో చెప్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


పాలమూరుకు బాబు ద్రోహం

పాలమూరును దత్తత తీసుకుని, వలసల జిల్లాగా మార్చిన చంద్రబాబు.. మళ్లీ ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నడు? అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు.


కొడంగల్‌ను దత్తత తీసుకుంటా

కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని.. సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేస్తానని మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.


వలస బాబు వద్దేవద్దు

తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంటే కూటమి పేరుతో చంద్రబాబును కాంగ్రెస్‌పార్టీ భుజాలమీద మోసుకువచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు.


అద్భుతమైన స్థితికి సిరిసిల్ల

సిరిసిల్లలో నేతపరిశ్రమ అద్భుతంగా అభివృద్ధికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. దేశంలో గొప్ప చేనేతకార్మికులు ఎక్కడున్నారంటే సిరిసిల్లలోనే అని పేరురావాలన్నారు.


మహిళలకు మహర్దశ

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. పండిన పంటలను ప్రతి నియోజకవర్గంలో ఐకేపీ మహిళా సంఘాలు కొనుగోలుచేసి, అవి నిర్వహించే దాదాపు 200 ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రాసెసింగ్ చేయడం.


కరంటు, నీళ్లు ఎందుకియ్యలె?

కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.