
కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్న అరవై ఏండ్లలో తెలంగాణకు నీళ్లు, విద్యుత్ ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రశ్నించారు.

కోదండరాం సారును కూరల కల్యమాకు లెక్క వాడుకొని తీసి అవతలపడేశారు అని మంత్రి కే తారకరామారావు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.

ఎన్నికల సమరాంగణానికి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు.

ఒక్కో సీటును మూడుకోట్లకు చొప్పున అమ్ముకున్న అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్నీ అమ్మేస్తారని, తెలంగాణను ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెడుతారని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.

గులాబీ దళ ప్రచారం మరింత గుబాళించనున్నది. ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు మరింత ఊపు, ఉత్సాహాన్నిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మలివిడుత ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

రద్దుల కాంగ్రెస్ మనకొద్దు. చంద్రబాబు తెలంగాణలో ఎన్కౌంటర్లు చేశారు. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రక్తసిక్తమయింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలను తెచ్చిన ఘనత టీఆర్ఎస్దే.

తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్..

రైతు బంధు పేరుతో పంట పెట్టుబడిగా రూ.8 వేలు రైతులకు అందిస్తున్నా సీఎం కేసీఆర్ ఇంకా సంతృప్తి చెందలేదు.

కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమం చేపట్టినా ఓటమనేదే ఎదురుకాలేదు. మళ్లీ స్వామివారి ఆశీస్సులు. మీ దీవెనలతో యుద్ధానికి పోతున్నా.

ఆకలిచావులు, ఆత్మహత్యల్లేని తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు.
Please contribute generously to the BRS Party.