Author Archives: BRSpartyonline

మరింత మెరుగ్గా ధరణి పోర్టల్
తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించుకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.

వేతన పండుగ
ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. ఉద్యోగులు, గౌరవవేతనాలు అందుకొంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతామని వెల్లడించారు.
రైతుబంధు చెల్లింపులు నేటి నుంచే
1.52 కోట్ల ఎకరాలకు సోమవారం నుంచి డబ్బులు జమ చేయనున్నాం. ఇందుకు రూ.7,515 కోట్లు కేటాయించాం. రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ప్రతి గుంట భూమికీ సాయమందాలి.
-కేసీఆర్

బడ్జెట్లో మాకు ప్రత్యేక నిధులు
తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు వచ్చే సార్వత్రిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

సంస్కరణల తెలంగాణ.. సంక్షేమానికి స్వర్ణయుగం
కరోనా కాలంలోనూ సంక్షేమాన్ని ఆపకపోవడమే ఇందుకు నిదర్శనం. సర్కారు సంస్కరణలు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించాయి. రెండేండ్ల టీఆర్ఎస్ పాలనను ఓ సారి పరిశీలిస్తే ప్రతి రంగంలోనూ అద్భుతమైన ప్రగతే కనిపిస్తుంది.

50,000 ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు.

కేసీఆర్ నగర్లో డబుల్ సంబురం
కూలీ చేస్తేనే పూట గడిచేవారికి నెలనెలా ఇంటి కిరాయిలు కట్టడం భారమే. అలాంటివారికోసం సీఎం కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించడం, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు కల్పించడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

రోల్మోడల్ సిద్దిపేట
తెలంగాణను స్పృశింపజేసిన గడ్డ సిద్దిపేట అని, ఆ పేరులోనే ఏదో బలమున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. సిద్ది పొందిన పేటగా ప్రసిద్ధి పొందిన సిద్దిపేట దేశానికే రోల్మోడల్గా మారిందని తెలిపారు.

మట్టిబిడ్డకు మద్దతు
అన్నదాతలకు బాసటగా గులాబీ దళం ఉద్యమాల ఊపిరిగడ్డ, పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ మరోసారి పిడికిలెత్తింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన …


