Author Archives: BRSpartyonline

ఇంచు భూమి వదులుకోం

-పోలవరం కోసం తెలంగాణను ముంచే కుట్ర -ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతూ.. -ఆర్డినెన్స్ జారీచేయటం దారుణం.. – వెంటనే వెనక్కి …


నేడు బంద్

ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురువుతున్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.


పోలవరం ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ పోరుబాట

అసంపూర్ణ తెలంగాణ.. టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ అనుమానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అసంపూర్తి తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.


KCR opposes Polavaram ordinance

The Telangana Chief Minister-designate, K. Chandrasekhar Rao, on Tuesday said any central ordinance on Polavaram project would be opposed by the Telangana government.


KTR reaches out to industrialists

Says industrial clusters along ORR, expansion of Metro Rail among others proposed; focus on power problem on agenda


Hyderabad’s Brand Image will Be Protected: KTR

TRS leader and legislator K Taraka Rama Rao has assured industrialists that his party’s government will create a conducive atmosphere for rapid industrial development in the new state.


హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించలేరు

హైదరాబాద్ నగరాన్ని తలదన్నే రాజధానిని నిర్మించడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.


తక్షణమే ధాన్యం కొనాలి

ఐకేపీ కేంద్రాల్లోని ధాన్నాన్ని 48 గంటల్లో కొనుగోలు చేసి ఖాళీ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆదేశించారు.


హైదరాబాద్ చుట్టూ మహా రహదారి

విశ్వనగరమైన హైదరాబాద్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు చెప్పారు.


ముంచుతే ఊరుకోం

పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.