Author Archives: BRSpartyonline

కశ్మీరీలకు కేసీఆర్ ‘ప్రాణధార’

మంచినీళ్లు, ఆహారంకోసం అవస్థలు పడుతున్న కశ్మీరీలను ఆదుకొనేందుకు వెంటనే స్పందించిన కేసీఆర్ సైనిక విమానం ద్వారా రూ. ఏడుకోట్ల విలువైన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లను శ్రీనగర్‌కు పంపారు.


అన్నివిధాలుగా ఆదుకుంటాం

మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


CM KCR inaugurates Cogent, Johnson & Johnson and P & G companies in Mahbubnagar district

http://youtu.be/gSB8JdMcomM?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


23, 475 కోట్లివ్వండి 14వ ఆర్థికసంఘానికి ప్రభుత్వ ప్రతిపాదన

రాష్ట్ర ప్రభుత్వంలోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.23,475.34 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం కోరింది.


సోలార్ పవర్ తప్పనిసరి

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించే భవనాలపై (రూఫ్‌టాప్) సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానళ్ల ఏర్పాటు తప్పనిసరికానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాలని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.


ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు.


Hon’ble Chief Minister’s speech and Presentation to 14th Finance Commission

Hon’ble Chief Minister Sri. K. Chandrashekar Rao speech and Presentation to 14th Finance Commission


చెరువుల లెక్కలు తీయండి

రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.


రెండేండ్లలో విద్యుత్‌లోటు అధిగమిస్తాం

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌లోటును అధిగమిస్తామని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు.