Author Archives: BRSpartyonline

త్వరలోనే పీఆర్సీ అమలు
బంగారు తెలంగాణను సాధించుకునే కృషికి ఉద్యోగులంతా చోదక శక్తిగా పని చేయాలని రాష్ట్ర పంచాయత్రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

నీటి గోస తీర్చుకుందాం
మిషన్ కాకతీయను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు దాదాపు రూ.25వేల కోట్లు వెచ్చించనున్నాం అని మిషన్ కాకతీయ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు

కాకతీయనగరికి పూర్వవైభవం
కాకతీయులు పాలించిన వరంగల్కు పూర్వవైభవం తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

లంచమంటే తోలుతీస్తా!
ప్రభుత్వం ఇస్తున్న ఇండ్లకు ఎవరైనా లంచం అడిగితే తోలు తీస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు.

చెరువుల రక్షణకు సోషల్ ఫెన్సింగ్
చెరువులు, కుంటలను కబ్జాలబారి నుంచి కాపాడేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం రూపొందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.

వరంగల్కు కంతనపల్లే దిక్కు
ఇక మీదట ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోవద్దు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి పనులు జరగాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

కలిసికట్టుగా రాష్ట్ర పునర్నిర్మాణం
రాష్ట్ర పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ కావాల్సి ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

కేసీఆర్ జనయాత్ర
మురికివాడల్లేని వరంగల్ను ఆవిష్కరిస్తానని ప్రతినబూనారు. నడవడానికీ దారుల్లేని ఆరు మురికివాడలను ఆదర్శ.. అధునాతన కాలనీలుగా మార్చుతానని భరోసా ఇచ్చారు సిఎం కెసిఆర్



