Author Archives: BRSpartyonline

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


స్వైన్‌ఫ్లూపై సమరం భేష్

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.


ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు

ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది టైంపాస్‌కు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం


నాగోబా జాతర అభివృద్ధికి రూ.రెండు కోట్లు

వచ్చే ఏడాది నాటికి నాగోబా ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.


టీ-హబ్‌కు నేడు శంకుస్థాపన

రాష్ట్రంలో ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-హబ్ ఏర్పాటుకు శుక్రవారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.


టీబీ దవాఖానను సందర్శించిన సీఎం

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) దవాఖానాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు.


ప్రైవేట్‌కు దీటుగా వైద్యసేవలు

ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య సూచించారు.


లేటుగా వస్తే సహించేది లేదు

రాష్ట్ర సచివాలయంలోని భారీ నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు.


స్వైన్‌ఫ్లూపై సీఎం కేసీఆర్ అభయం

స్వైన్‌ఫ్లూ అనేది చాలా సాధారణమైన వైరస్ అని, దీనిపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


సాగునీటికి అధిక ప్రాధాన్యం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.