Tag Archives: Telangana Rashtra Samithi

జలదృశ్యం నుంచి జనదృశ్యం దాకా.. కథానాయకులు మీరే

నాటి జలదృశ్యంనుంచి నేటి జనదృశ్యందాకా బ్రహ్మాండంగా రాగలిగనం అని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


నేడే గులాబీ పండుగ

తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం జరుగనుంది.


చెరువుతో బహుళ ప్రయోజనాలు

చెరువుతో బహుళ ప్రయోజనాలు ఉంటాయని, పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


రాజకీయాలకతీతంగా ముందుకు సాగుదాం

రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఐదేండ్లు కలిసి నడిస్తే.. మరో వందేండ్లపాటు రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


మీకు వసతులు కల్పిస్తాం.. మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికవేత్తలను కోరారు.


రేపే గులాబీ ప్లీనరీ

రాష్ట్రవ్యాప్తంగా గులాబీదళం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


గులాబీ ధూం ధాం..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ప్లీనరీకి నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ప్లీనరీకి 40 వేల మంది ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ ప్లీనరీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


పాలమూరును అగ్రగామిగా నిలపాలన్నదే కేసీఆర్ లక్ష్యం

జడ్చర్ల నియోజకవర్గం ఆత్మకూరు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మరో ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు తమ అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.


వేగం పెంచాలి

తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శప్రాయం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.