Tag Archives: Telangana Rashtra Samithi

రాష్ర్టానికి ఛత్తీస్గఢ్ పవర్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు వీలుగా ఛత్తీస్గఢ్ నుంచి మిగులు విద్యుత్ను పొందేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ దవాఖానాలను ఆధునీకరిస్తాం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానాలకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

వెజిటబుల్ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్ను వెజిటబుల్ హాబ్గా తీర్చిదిద్దుతామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు.

అసలైన లబ్ధిదారుడికే సంక్షేమ ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అసలైన లబ్ధిదారులకు అందాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన స్కూలుబస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర సానుకూలం
మహారాష్ట్ర- తెలంగాణ రాష్ర్టాల మధ్య నిర్మించనున్న లెండి, లోయర్ పెన్గంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు చర్చలు జరిపారు.

అంతర్జాతీయస్థాయిలో ఫార్మా సిటీ
. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఏడు వేల ఎకరాల్లో తెలంగాణ ఫార్మా సిటీని నిర్మించాలని తలపెట్టింది.

సిమెంట్ సంక్షోభానికి సీఎం చొరవతో తెర
నెలరోజులుగా సిమెంట్ రంగంలో నెలకొన్న సంక్షోభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చొరవతో తెరపడింది.

నేడు సుభోజనం పథకం ప్రారంభం
రాష్ట్ర వ్యవసాయర్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సుభోజనం పథకాన్ని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్రావు శుక్రవారం బోయినపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్లో ప్రారంభించనున్నారు.

ఆర్నెల్లలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్
ఆరు నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.

