Tag Archives: IT Minister K. T. Rama Rao

కరీంనగర్ నుంచే ఈ-పంచాయతీ
గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు ఈ-పంచాయతీల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని, పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తెలంగాణ
రాబోయే రోజుల్లో తెలంగాణను సైబర్సేఫ్టీ రాష్ట్రంగా మలుస్తామని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.

స్థానిక వనరుల కల్పనకు ఉపాధి నిధులు
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు సమర్థవంతంగా వినియోగించుకొని.. వాటి ద్వారా స్థానికంగా వనరులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది.

త్వరలోనే రైతు రుణాలు మాఫీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

పోలవరం బిల్లును.. అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సే
ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపే బిల్లును బీజేపీ తన మందబలంతో లోక్సభలో ఆమోదింపజేసినా, దానిని రాజ్యసభలో అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

రెట్రోఫిట్టింగ్తో గ్రీన్సిటీగా హైదరాబాద్
హైదరాబాద్ను గ్రీన్సిటీగా మార్చుకుందామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

IT Minister KTR attends the Graduation Day 2014 event of Muffakham Jah College of Engineering & Technology

విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచుతాం
నగరంలోని అనేక ఐటీ పరిశ్రమల సహకారంతో ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వృత్తి పరమైన నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

అంతసీను లేదు! సెక్షన్ 8 చెప్పిందేమిటి?
పచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది.


