Tag Archives: IT Minister K. T. Rama Rao

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

ఉద్యోగ భర్తీని భారీగా చేపడుతాం
ఉద్యోగ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపట్టేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్లు
రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అభివృద్ధి, విస్తరణతోపాటు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలన్నీ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం సూచించారు.

అర్హులందరికీ ఆసరా
మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

ITC Likely to Set Up Food Processing Park in Telangana
A major Food Processing Park is likely to come up in Telangana state.

ప్యాకేజీ పరిశ్రమకు భారీ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

రాష్ర్టానికి ఇండియా టుడే ఉత్తమ అవార్డు
ప్రతి ఏటా ఇండియా టుడే నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ కార్యక్రమంలో భాగంగా ఈసారి తెలంగాణ రాష్ర్టానికి మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ అవార్డు లభించింది.

సమయపాలన పాటించాల్సిందే
సచివాలయంలోని డీ బ్లాక్లో పంచాయతీరాజ్శాఖకు సంబంధించిన వివిధ విభాగాలలో గురువారం ఉదయం 10:50 గంటలకు కేటీఆర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

Rs 1,410 Cr to Energise Panchayat System
In a bid to rejuvenate Panchayat Raj system, the state government would spend a whopping `1410.09 crore for 2014-15 financial year from the 13 Financial Commission funds.


