Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఖరారుచేశారు.


యుద్ధప్రాతిపదికన మల్లన్నసాగర్

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తూనే సహాయ పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


పిల్లలతో చెలగాటాలా?

రాజకీయాల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.


ఇంటర్మీడియట్ ఫలితాలపై సీఎం శ్రీ కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.


ప్రతి గింజకు మద్దతు ధర

రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదలరంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఏడుగురు సోమవారం ప్రమాణంచేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తన చాంబర్‌లో వీరితో ప్రమాణం చేయించారు.


ఇక సమూల ప్రక్షాళన

రాష్ట్రంలో అవినీతిని అంతమొందించాలని, దీనికోసం వ్యవస్థలను ప్రక్షాళనచేయాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


రేపు టీఆర్‌ఎస్ విస్తృత సమావేశం

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


32 జెడ్పీలూ మనవే!

రానున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని, మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


అవినీతి అంతానికి పంతం

రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.