
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.

ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందే ఉత్తర తెలంగాణలో.. ప్రత్యేకించి కరీంనగర్లో టీఆర్ఎస్ బలంగా విస్తరించి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు.

ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఉంటే బీసీ, హైదరాబాద్కొస్తే ఓసీ.. ఆయన బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం, టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసేలా ఈటల రాజేందర్ వ్యవహారం ఉన్నదని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్ఎస్ను, 3 సీట్లలో మిత్రపక్షం సీపీఐని గెలిపించి మొత్తం 184 స్థానాలు కట్టబెట్టి, గులాబీ జెండాకు తిరుగులేదని ప్రజలు మరోమారు నిరూపించారు.

ఏ ఎన్నికైనా టీఆర్ఎస్కు ఎదురులేదని మరోసారి రుజువైంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడింది. నాగార్జున సాగర్ ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో …

తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది.

ఈ ప్రయాణాన్ని పలకరిస్తే హృదయం ఉప్పొంగిపోతది. త్యాగాల జ్ఞాపకాలు ముప్పిరిగొంటయి. పోరాటంలో విజయం సాధించినందుకు, అందులో భాగస్వామిని అయినందుకు ఈ జన్మకు ఇది చాలనిపిస్తుంది.
Please contribute generously to the BRS Party.