-సొంతబలంతోనే ప్రభుత్వంలోకి .. 63 స్థానాల్లో అఖండ విజయం.. 11 ఎంపీ సీట్లలో విజయకేతనం.. కారు స్పీడ్లో కొట్టుకుపోయిన అధికార, …
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు తెలంగాణభవన్లో జరగనుంది. సమావేశంలో ఆపార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, …
14 ఏళ్లుగా పోరాడిన ఒక్కడు ఒక్కడే కదిలి.. మొత్తం సమాజాన్ని కదిలించి.. ఆటుపోట్ల నడుమ ఆరితేరిన వ్యూహకర్త ఆశయ సాధనే …
సార్వత్రిక ఎన్నికల్లో కారు మిగతా పార్టీలన్నిటినీ దాటి భారీ మెజారిటీ దిశగా సాగుతోంది. MLA, MP స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర …

-టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు హరీశ్రావు బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్ఎస్సే ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో …

తెలంగాణలో టీఆర్ఎస్ ఆత్మ ఆవిష్కృతమైంది..మంత్రి పదవులు వెలగబెట్టి..ఆంధ్రా నేతల ముందు మోకరిల్లి మమ్మల్ని వెక్కిరించిన వారి కోటలు బీటలు వారనున్నాయి.

తెలంగాణ గ్రామాల మీద గులాబీ జెండా రెపరెపలాడింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శించింది.

మున్సిపల్ ఎన్నికలు చూసి సంబురాలు చేసుకుంటున్న పొన్నాల లక్ష్మయ్యకు పరిషత్, సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కర్రుకాల్చి వాతలు పెడతారని టీఆర్ఎస్ఎల్పీ మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.

తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తిరుగులేని శక్తిగా అవతరించనుందని, దాదాపు 37శాతం ఓట్లతో 10 నుంచి 12 లోక్సభ స్థానాలు గెలువనుందని ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది.

పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా వెన్నుపోటు పార్టీ అయిన టీడీపీకి ఇతర పార్టీల్లోని నాయకులు కూడా వెన్నుపోటుదారులుగానే కనిపిస్తున్నారని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
Please contribute generously to the BRS Party.