Telangana chief minister designate K Chandrasekhar Rao will work from the peaceful environs of Kundanbagh in Begumpet.

Telangana Secretariat employees, on Wednesday, met Telangana chief minister-designate, K. Chandrasekhar Rao, and brought to his notice the injustice being meted to them in the Secretariate.

ఉద్యోగుల స్థానికతను నిర్ధారించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు హరీశ్రావు, పీ మహేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఇద్దరు ఉన్నతాధికారులు సభ్యులుగా బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

సీమాంధ్రను అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.

అభివృద్ధి అంటే ఏంటో టీడీపీ అధినేత చంద్రబాబుకు చూపిస్తామని, ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.

పక్కరాష్ర్టానికి చెందిన చంద్రబాబు 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారం అంటున్నాడు.2019 కాదు.. 2090కి కూడా తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రాదని ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు.

సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను వేగంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమర్థులైన అధికారులను ఎంపిక చేయటంపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించారు.
Talking to The Hindu party MLA K. Tarakarama Rao said their government would try to forge a harmonious relationship with the Centre.

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కబోతున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు తన ప్రభుత్వంలో ఉండాల్సిన అధికారుల కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్రావుకు అభినందనల వెల్లువ కొనసాగుతున్నది.
Please contribute generously to the BRS Party.