
విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మాస్టర్ప్లాన్ను రూపొందించేందుకు జాతీయ/అంతర్జాతీయ కన్సల్టెంటును నియమించనున్నారు.

సమైక్యరాష్ట్ర పాలనలో ప్రతి పథకం కుంభకోణమేనని ధైర్యంగా ప్రకటించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో తెలంగాణను బంగారంగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు

అక్రమాలు చేసిన వారందరిని జైల్లో పెట్టేంతవరకు వెనుకాడేది లేదు.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు.

తెలంగాణ ఇంటి పార్టీ.. తన పేరు సార్థకం చేసుకున్నది. పేదలు మొదలుకుని.. వృత్తిదారుల దాకా.. ఉద్యోగులు మొదలుకుని పోలీసులదాకా.. విద్యార్థులు మొదలుకుని.. మహిళల దాకా.. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకూ ప్రయోజనాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నది.

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు సమర్థవంతంగా వినియోగించుకొని.. వాటి ద్వారా స్థానికంగా వనరులను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి తీరుతామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

అతిత్వరలో ప్రపంచంలోనే ఉత్తమమైన తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటిస్తున్నాం.
Diversified group ITC on Monday expressed willingness to set up a paper manufacturing unit in Telangana with an investment of Rs 3,500 crore.

మా ప్రభుత్వానిది మానవీయ కోణం. పేదలకు పట్టెడన్నం పెట్టి వారిలో దైర్యాన్ని కల్పించడంతోపాటు గ్రామస్థాయిలో ప్రజలకు ఏం అవసరమో అవే మా ప్రణాళికలుగా ఉంటాయి అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

కృష్ణా నదీ జలాల పంపిణీలో తాజా వాదనలు వినండి.. కొత్తగా కేటాయింపులు జరపండి అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Please contribute generously to the BRS Party.