Telangana government is contemplating taking over State-Centre jointly owned Singareni Collieries Company Limited (SCCL) and turn it into a global company.
వంశపారంపర్యంగా రాజకీయాలు చేసిన కుటుంబం కాదాయనది..
పశువులకాపరి జీవితం నుంచి పాలనా పగ్గాలు చేపడతానని ఆయన కలలో కూడా అనుకోలేదు..

ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీమేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.

రాష్ట్ర పారిశ్రామిక విధాన ప్రకటనకు జరుగుతున్న కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం వివిధ పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వెస్ట్మెంట్ పాలసీ)లో భాగంగా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నేను మాట్లాడతా.

రైతు రుణమాఫీపై ఆందోళన అవసరం లేదని, మార్చి 2014 లోపు రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

లాల్దర్వాజ మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు.

మొన్న అమెరికా బృందం.. నిన్న బిర్లా కంపెనీ.. రేపు మహీంద్ర అండ్ మహీంద్ర. ఇలా దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు.

మాది హైదరాబాద్ లోకల్. నాన్న (పీర్ మహ్మద్) డెయిరీ ఫామ్ బిజినెస్ చేస్తుండే. తర్వాత మేం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం.

ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల సంక్షేమం కోసం.నిరుద్యోగ యువత కోసం. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.
Please contribute generously to the BRS Party.