
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, దేశంలోనే ఆకర్షణీయ పారిశ్రామిక పాలసీ తెచ్చిన ఘనత తమదేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.

గ్రామజ్యోతితో పల్లెలు ప్రగతి బాట పట్టనున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

ప్రజలంతా చేతులు కలిపితే ఆ చేతులు వేల కోట్ల సంపదను సృష్టిస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

పల్లెల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం సోమవారం నుంచే ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే …

సీఎం కేసీఆర్ ఆదేశంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు.

తెలంగాణ రాష్ట్రం సంక్షేమరంగంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

గ్రామస్తుల అభిప్రాయాల మేరకే గ్రామజ్యోతిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

ప్రజలు సంఘటిత శక్తిని చాటి గ్రామజ్యోతిని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.

గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని మంత్రి కే తారకరామారావు చెప్పారు.

ఆరు గ్రామాలను ముంచాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవాచేశారు.
Please contribute generously to the BRS Party.