Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రజలకే జవాబుదారీ

రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు.


ఇది నిరంతర జ్యోతి

ఏడు దశాబ్దాలుగా మురికికూపాలుగా మగ్గుతున్న గ్రామాలను కనీసం ఇప్పటికైనా బాగు చేసుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.


సంఘటితమవుతున్న పల్లెలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి సభల్లో ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఊరూరా ప్రజాచైతన్యం వెల్లివిరుస్తున్నది.


దరిద్రం పోవాలె

మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావుతో పాటు గ్రామస్థులంతా శుక్రవారం శ్రమదానం చేశారు.


సమిష్టిగా పని చేద్దాం

గ్రామజ్యోతిలో నాలుగోరోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.


మార్పుకోసం యుద్ధం సంఘటితశక్తిగా గ్రామజ్యోతిని వెలిగిద్దాం

మంచినీరు, సాగునీరు, విద్యుత్‌వంటి అంశాలు తనకు వదిలిపెట్టి గ్రామాల్లోని సమస్యలపై యుద్ధం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.


రాద్ధాంతాలకు దీటైన జవాబు

విపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాలకు దీటుగా సమాధానం ఇచ్చేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.


మహిళా, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుంది- కేటీఆర్

మహిళలు, యువ శక్తితోనే నిజమైన గ్రామాభివృద్ది సాద్యమౌతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.


సమస్యలు లేని పల్లెలే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన గ్రామజ్యోతితో పల్లెలన్నీ ప్రగతిపథంలో నడుస్తాయి. గ్రామాలకు మంజూరయ్యే నిధులను నిష్పక్షపాతంగా ఖర్చు చేసేందుకు, అధికారుల్లో …


సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది.. గ్రామస్తులంతా సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.