
తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.

మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవని, అయినా ఎక్కడికిపోయినా తాగేందుకు నీళ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొన్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు

అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం వేగంగా పురోగమిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
కేంద్రంలో దశ, దిశ లేని పాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు

-నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం.. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యం-ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతాయని అనుకున్నామా?-కాంగ్రెస్ హయాంలో నీళ్లకు …

మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్రాయ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు

పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు

ధరణి పోర్టల్ను తీసేసి దళారీని తెచ్చేందుకు కొత్త వేషాలతో మోసగాళ్లు బయల్దేరారని సీఎం కేసీఆర్ అన్నారు. అప్రమత్తంగా లేకపోతే మోసపోయి గోసపడుతామని రైతుల్ని హెచ్చరించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.
Please contribute generously to the BRS Party.