Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అబద్ధాల మోదీ

తెలంగాణలో కరంటు సమస్యపై చర్చించేందుకు సిద్ధమా? అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవాలు విసిరారు.


వద్దన్నదాక నీళ్లుంటయి

బాల్కొండ నియోజకవర్గానికి వద్దన్నదాక నీళ్లుంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


జక్రాన్‌పల్లిలో ఎయిర్‌స్ట్రిప్

డిచ్‌పల్లిలో వచ్చే రెండేండ్లలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్త. మీకు హామీ ఇస్తున్న ఇక్కడ పంట పొలాలను పచ్చగా మార్చే బాధ్యత తీస్కుంటున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


అభివృద్ధి ఆగొద్దు

అభివృద్ధిని నమ్ముకొనే ముందుకుపోతున్నాం. 18 ఏండ్లు నిండినవారందరికీ ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం.


కాంగ్రెస్ వస్తే కరంట్ కట్

తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని, కానీ.. వారందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఎలాంటి విద్యుత్‌కోతలు లేకుండా రాష్ట్రం దూసుకుపోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


ఓటు మన తలరాత మార్చుతది

ఇవి ఆషామాషీ, తమాషా ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో వేసే ఓటు మన తలరాతను మార్చుతుంది. మన భవిషత్తును రక్షిస్తుంది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


సంపద పెంచినం..పేదలకు పంచుతున్నం

గత ప్రభుత్వాలు అవినీతితో ప్రజల సొమ్ము దోచుకుంటే.. తాము ప్రభుత్వంలో అవినీతిని బంద్‌చేసి.. సంపద పెంచామని, పెంచిన సంపదను అనేక సం క్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


సింహం సింగిల్‌గానే..

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తండాలకు మహర్దశ పట్టిందని మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అన్నారు.


సోనియాకు బాధెందుకు?

తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి బాధ ఎందుకని, ఎందుకు కడుపు తరుక్కుపోతున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా ప్రశ్నించారు.


ప్రచార హోరు.. టీఆర్‌ఎస్ జోరు..

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థులు ప్ర చారంలో జోరు పెంచారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.