Tag Archives: Telangana Rashtra Samithi

ఘనంగా కాళోజీ జయంత్యుత్సవాలు

జీవితమంతా తెలంగాణ కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంత్యోత్సవాలను ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.


వార్ వన్‌సైడే..

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై కారు దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర పార్టీల దుకాణాలు ఖాళీ అవుతున్నాయి


టీఆర్‌ఎస్‌దే విజయం

మెదక్ ఉప ఎన్నిక తెలంగాణ ద్రోహులకు, తెలంగాణవాదికి మధ్య జరుగుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ అయిన మెతుకుసీమ ప్రజలకు ద్రోహుల చరిత్ర మొత్తం తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్తారు అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు


నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు

భారతదేశం గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం అంశాల్లో పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


స్మార్ట్ సిటీగా హైదరాబాద్

ఈవెంట్ ఫ్రెండ్లీ సిటీ కోసం పోలీసు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పీపుల్స్ ఫ్రెండ్లీగా తయారు చేసేందుకు ఆధునీకరిస్తున్నాం.


కరెంటు సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం

సీలేరు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పోవడం వల్ల విద్యుదుత్పత్తికి కొంతనష్టం జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు


కంపెనీలు క్యూ కట్టాలె

రాష్ట్రంలో చేపట్టబోయే నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోని ఏ సంస్థ అయినా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకు వచ్చేలా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు ?

మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీచేయడానికి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ టీడీపీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఎంపీ ఎన్నికలో విజయం కంటే మెజార్టీపైనే టీఆర్‌ఎస్ దృష్టి సారిస్తున్నది.


సీఎం కేసీఆర్ బడ్జెట్ కసరత్తు

రాష్ట్రంలో తొలి బడ్జెట్ రూపకల్పన తుదిదశకు వచ్చింది. ఇప్పటికే అధికారులు, ఆర్థికమంత్రి సమక్షంలో వివిధ స్థాయిలో జరిగిన చర్చలు, సమీక్షలతో ముసాయిదా తయారు కాగా, మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మరోసారి కసరత్తు జరిగింది.


నేతన్నను ఆదుకోండి

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చితికిపోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి పంచాయతీరాజ్-ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.