Tag Archives: Telangana Rashtra Samithi

ఇంటర్ బోర్డును విభజించాల్సిందే

తమ రాష్ట్రంలోని పరీక్షలను తాము సొంతంగా నిర్వహించుకుంటామని, విభజన చట్టం ప్రకారం 15 శాతం ఓపెన్ క్యాటగిరీ ద్వారా ఉమ్మడి ప్రవేశాలకు ఆటంకం కలుగుకుండా చూస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.


శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?

తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టి ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇచ్చారో స్పష్టం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు సవాలు చేశారు.


చెరువుల పునరుద్ధరణ సామాజిక ఉద్యమం

రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెస్తాం

తెలంగాణ చరిత్ర, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రామాణిక చరిత్ర గ్రంథాలను వెలువరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


లెక్కలన్నీ తప్పే

శ్రీశైలం జలవినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనలన్నీ కాకి లెక్కలేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


కుట్రలను అడ్డుకోండి

తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.


జిల్లాల్లో సమస్యలేమున్నాయి?

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుకావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియోజకవర్గ, జిల్లాలవారీగా సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు, తక్షణ అవసరాలపై దృష్టి సారించారు.


చంద్రబాబు దగాకోరు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి

సకలజనుల సమ్మె కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల 36 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు సెర్ప్ పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది.


శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగదు

మా ప్రాంతంలో కరెంట్ కోసం శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఆపాలని కృష్ణా రివర్‌బోర్డుకు చంద్రబాబు ఎలా లేఖ రాస్తారు.