Tag Archives: Telangana Rashtra Samithi

కూలీలుగా ఉండొద్దు.. రైతన్నలుగా ఉండాలే!

భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


పెట్టుబడులతో రండి

రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం సిలికాన్‌వ్యాలీలో వివిధ రంగాల్లో …


పరిశుభ్రత.. పరిశోధన.. పచ్చదనం

ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


రైతుకోసమా? రాజకీయం కోసమా?

రైతుల సమస్యలపై ఎప్పుడూ దృష్టిపెట్టని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ర్టానికి రావడంలో తప్పు లేదు. కానీ రైతులకు క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీష్‌రావు డిమాండ్ చేశారు.


హైదరాబాద్‌పై ఒరాకిల్, అడోబ్‌ల ఆసక్తి

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన ఒరాకిల్, అడోబ్ ఆసక్తి చూపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు బృందం ఏడోరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది.


ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి : సీఎం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కార్మికులు కోరిన దానికంటే ఒక శాతం ఫిట్‌మెంట్ ఎక్కువగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.


మెట్రో రైలు అందరికీ ఉపయోగపడాలి

హైదరాబాద్ ప్రజలకే కాకుండా నగరానికి వచ్చిపోయే రైలు, విమాన ప్రయాణికులకూ ఉపయోగపడేలా మెట్రోరైలు మార్గం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


కోరిన నిధులిస్తున్నా.. అభివృద్ధి బాధ్యత మీదే

నిత్యం పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రయాణించే సీఎం కేసీఆర్..హఠాత్తుగా ఓ గ్రామ నడిబొడ్డున జనం మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని వారిలో ఒకరిలా మారిపోయారు


పెట్టుబడుల స్వర్గధామం

– ఐటీ, ఏరోస్పేస్‌కు హైదరాబాద్ ఎంతో అనుకూలం – డల్లాస్‌లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఐటీ సర్వ్ …