Tag Archives: Telangana Rashtra Samithi

పత్తి రైతులకు తక్షణం గుర్తింపు కార్డులు
రాష్ట్రంలో పత్తి రైతులకు ఎలాంటి నష్టం రానివ్వబోమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు.

ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శంగా నిలవాలి
కులమతాలకతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండి అనుకున్నది సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న మెదక్ …

వీళ్లా చెప్పేది?
ఉమ్మడి రాష్ట్రంలో 58ఏండ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు

పైప్లైన్లు కావు లైఫ్లైన్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా వేసే పైపులైన్లను.. భవిష్యత్ తెలంగాణకు లైఫ్లైన్లు (జీవన రేఖలు)గా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.

ప్రతిపక్షాలది విషప్రచారం
రాష్ట్రం ఏర్పడిన 15 నెలల్లో ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందా? అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.

విద్యుత్కు నాలుగేండ్లలో 91,500 కోట్లు
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికోసం వచ్చే నాలుగేండ్లలో రూ.91,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు.

దేశానికి విత్తనాలందిద్దాం..
తెలంగాణ రాష్ర్టాన్ని జాతీయస్థాయిలో విత్తన భాండాగారంగా మార్చడానికి విత్తన ఉత్పత్తి కంపెనీలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

జిల్లా దవాఖానలు ఆధునీకరణ
రాష్ట్రంలోని జిల్లా దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మా రెడ్డి వెల్లడించారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఆదర్శం కావాలి
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు

మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి..
పత్తి రైతులు కనీస మద్దతు ధర పొందేలా సీసీఐ (భారత పత్తి సంస్థ) నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.

