Tag Archives: KCR

గాంధీ తర్వాత కలామే..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


వాటర్‌గ్రిడ్ దార్శనికతకు నిలువుటద్దం

మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావుకు ఫోన్ చేసి అభినందించిన అఖిలేశ్.. యూపీలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.


దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.


అవినీతిని సహించం

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


పత్తి రైతులకు తక్షణం గుర్తింపు కార్డులు

రాష్ట్రంలో పత్తి రైతులకు ఎలాంటి నష్టం రానివ్వబోమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.


ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శంగా నిలవాలి

కులమతాలకతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండి అనుకున్నది సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న మెదక్ …


వీళ్లా చెప్పేది?

ఉమ్మడి రాష్ట్రంలో 58ఏండ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు


పైప్‌లైన్లు కావు లైఫ్‌లైన్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా వేసే పైపులైన్లను.. భవిష్యత్ తెలంగాణకు లైఫ్‌లైన్లు (జీవన రేఖలు)గా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.


ప్రతిపక్షాలది విషప్రచారం

రాష్ట్రం ఏర్పడిన 15 నెలల్లో ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందా? అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.


విద్యుత్‌కు నాలుగేండ్లలో 91,500 కోట్లు

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికోసం వచ్చే నాలుగేండ్లలో రూ.91,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.