Tag Archives: KCR

ప్రభుత్వాన్ని దీవించిన వరంగల్ ప్రజలు..

వరంగల్ ప్రజలు ప్రభుత్వాన్ని దీవించి బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోవాలని టీఆర్‌ఎస్ పార్టీకి పట్టంకట్టారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దేశానికే ఆదర్శం కావాలి..

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను నిర్ణ్ణీత గడువులోగా పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలువాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.


సత్వరం పూర్తిచేయాలి..

రాష్ట్రంలోని సాగునీటిపారుదల ప్రాజెక్టులను రెండుమూడేండ్ల గడువులోనే పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పనులు వేగవంతమయ్యేందుకు వివిధరకాల చర్యలు తీసుకోనుంది. -రెండు …


మెట్ట ప్రాంతాల్లో నీళ్లు పారిస్తాం..

రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించి సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


కళాకారుడికి మద్దతు ఇవ్వండి

కళాకారులంతా పసునూరి దయాకర్‌ను గెలిపించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


మే నెలలో డీఎస్సీకి చర్యలు..

వచ్చే మే నెలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశముందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.


TRS Election Campaign in Warangal


ఆంధ్రాపార్టీల పెత్తనం చెల్లదు

తెలంగాణ ఆత్మాభిమాన్ని ఆంధ్రాబాబు వద్ద చీమూనెత్తురు లేకుండా తాకట్టుపెట్టిన టీడీపీ నేతలకు, ఆ పార్టీ మద్దతులో పోటీచేస్తున్న బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదు


16 నెలల్లో చేసిచూపాం

ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది. 60 ఏండ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్, టీడీపీలకు..16 నెలల్లోనే …


మీ పెద్ద కొడుకును అడుగుతున్నా.. టీఆర్‌ఎస్‌ను దీవించండి

ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.