Tag Archives: KCR

ఇదే మన అస్తిత్వం

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.


పార్లమెంట్‌లో పోలరణం

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో మంగళవారమూ నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.


తొలి స్పీకర్ మధుసూదనాచారి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.


గాలింఫు కొనసాగుతుంది : హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు .


ఆరు నూరైనా అమలుచేస్తాం

రైతుల రుణమాఫీపై ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలుచేసే తీరుతాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


పోలవరంపై వైఖరి మారలే

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.


CM KCR Press Meet in Delhi

http://youtu.be/89hPnLBlCrE


సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ప్రాధాన్యం

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయటానికి నిపుణుల కమిటీలను, టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు భారీనీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.


KTR SETS OUT ON `HI-TECH’ JOURNEY

Plans Country’s Largest IT Incubation Centre In Hyderabad Giving a head start to the implementation …