Tag Archives: IT Minister K. T. Rama Rao

8 నుంచి పింఛన్ల పంపిణీ

ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం పెంచిన పింఛన్లను నవంబర్ 8 నుంచి అందించనుందని, నవంబర్ నెల పింఛన్ నగదురూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


అంతర్జాతీయ ప్రమాణాలతోవాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భారీస్థాయిలో పైపులు అవసరమవుతాయని, అందుకే జాతీయస్థాయిలో పైపుల తయారీరంగంలో పేరున్న కంపెనీలను ఈ సమావేశానికి ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు.


జనవరి నుంచి తెలంగాణ పల్లె ప్రగతి

సకలజనుల సమ్మె కాలంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల 36 రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు సెర్ప్ పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది.


ప్రత్యేక టాస్క్‌గా వాటర్‌గ్రిడ్

వాటర్‌గ్రిడ్ అమలవుతున్న తీరుతెన్నులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అధికారులతో కలిసి గుజరాత్‌లో మంత్రి కేటీఆర్ రెండోరోజుల పర్యటన ఆదివారం ముగిసింది.


వచ్చే బడ్జెట్‌లో మెగా టెక్స్‌టైల్స్ క్లస్టర్

వచ్చే బడ్జెట్ లో సిరిసిల్లలో మెగాటెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు.


నూతన ఆవిష్కరణలకు పోత్సాహం

సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల పోత్సాహాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


వాటర్ గ్రిడ్ సర్వేకు సన్నాహాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులకు సూచించారు.


హైదరాబాద్‌లో ఉచిత వై-ఫై సేవలు

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ రాష్ట్రంలో తొలిసారిగా పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది.


విద్యార్థులు సరికొత్త పరిశోధనలు చేయాలి

విద్యార్థులు అత్యాధునిక పద్ధతుల్లో నూతన ఆలోచనలతో పరిశోధనలు చేసి ప్రపంచంతో పోటీ పడాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


అన్ని దారులు టీఆర్‌ఎస్ వైపే..!

అన్ని పార్టీల దారులు టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని, నేతలంతా సీఎం వైపు చూస్తున్నారని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు పేర్కొన్నారు.