Tag Archives: IT Minister K. T. Rama Rao

జలహారం పనుల్లో జాప్యం వద్దు
జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

గ్రామాల్లోనూ ప్రభుత్వాలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల విధివిధానాలు రూపొందిస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

హైదరాబాద్లో ఐటీ కాంగ్రెస్
ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.

త్వరలోనే పీఆర్సీ అమలు
బంగారు తెలంగాణను సాధించుకునే కృషికి ఉద్యోగులంతా చోదక శక్తిగా పని చేయాలని రాష్ట్ర పంచాయత్రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీని కుదించొద్దు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం కుదిస్తున్నదన్న వార్తలు రాష్ర్టాలకు ఆందోళన కలిగిస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రెండు రోజుల కేరళ పర్యటనకి బయలుదేరిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
రెండు రోజుల కేరళ పర్యటనకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు బయలుదేరారు.

తల్లీబిడ్డల సంక్షేమంకోసం ఆరోగ్య లక్ష్మి
రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమంకోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది.

మూడేండ్లలో మిగులు విద్యుత్
వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.

జలహారంపై జాప్యంవద్దు
రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులకు పిలుపునిచ్చారు.

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం: మంత్రి కేటీఆర్
వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కే.తారక రామారావు తెలియజేశారు.

