Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

కేంద్ర బలగాలను దింపైనా ఆర్డీఎస్ పనులు చేస్తాం
మహబూబ్నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ పనులను కేంద్ర బలగాలను దింపైనా పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు

తెరవెనుక చంద్రబాబు కుట్రలు
-తెలంగాణపై పెత్తనం కొనసాగించే ఎత్తులు -కేంద్రాన్ని, గవర్నర్ను అడ్డం పెట్టుకుంటున్నారు -హైదరాబాద్ను గుప్పెట్లో పెట్టుకోవడానికి పన్నాగం -ఒక్క సీమాంధ్ర పౌరుడికైనా …

కోతలకు చంద్రబాబే కారణం
ఉమ్మడిరాష్ట్రం విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని తట్టుకోలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈర్ష్యతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని భారీ నీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు.

బాబు కుట్రలను ఛేదిస్తాం
తెలంగాణను రకరకాలుగా ఇబ్బందుల పాల్జేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఛేదించి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.

ఆంధ్రోళ్ల ఫీజులు మనమెందుకు కట్టాలె?
ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె.

చిన్ననీటి వనరులకు పెద్దపీట
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు.

ఇక అధునాతన గిడ్డంగులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గిడ్డంగులను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.

పేదలకు సబ్సిడీ బువ్వ
పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా బువ్వ పెడతామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.


