Tag Archives: తెలంగాణ
విశ్వ నగరమే..అజెండా..!
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పేదల గృహప్రవేశం..
రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

నీళ్లిచ్చినంకనే ఓట్లడుగుతాం
మూడేండ్లలో వాటర్గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.

కేసీఆర్ చైనా టూర్ సక్సెస్
బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.

హాంకాంగ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..
పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్తూ రండి కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం ఆహ్వానించారు.

షెన్జాన్ చేరుకున్న సీఎం కేసీఆర్..
చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్నుంచి షెన్జాన్ నగరానికి చేరుకున్నది

గోదావరిని ఒడిసిపట్టాలె
గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలి: సీఎం కే చంద్రశేఖర్రావు

మిషన్ కాకతీయకు అనుహ్య స్పందన
చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు.

బస్తీలను బాగుచేసుకుందాం
ఉన్నంతలో గొప్పగ బతకాలి. మన సమాజాన్ని, మన ఇంటిని, మన బస్తీని ఎవరూ బాగు చేయరు. ఉన్న అథారిటీలు, ప్రభుత్వం, పురపాలక శాఖవాళ్లు కొంత చేస్తరు. కానీ ఎక్కువ చేసుకోవాల్సింది మనమే.

రైతు కోసమే మిషన్
వ్యవసాయరంగానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

