బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు.
తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొన్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
‘బాత్ కరోడోమే.. కామ్ పకోడీమే’ అన్న చందంగా మోదీ పాలన నడుస్తున్నదని మంత్రి కే తారకరామారావు విమర్శించారు.
కేంద్రంలో బీజేపీని మరోసారి గెలిపిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
కిషన్రెడ్డి.. బీజేపీలో అనేక పదవులు అధిష్ఠించినా.. పార్టీలో చిన్న సైజు కార్యకర్తలానే ఎలాంటి అధికారం లేని వ్యక్తిగా తయారయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తమని చెప్పి పైసలు అడిగే వాళ్ల చెంప పగులగొట్టండని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు.
సంస్కరణలపేరుతో విద్యుత్తు రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని అవమానించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు.
మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు.
గాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.7 లక్షలకు చేరబోతున్నదని చెప్పా రు.
Please contribute generously to the BRS Party.