
వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవభవన్లో నిర్వహించుకునేలా ప్రభుత్వం క్రైస్తవభవన్ నిర్మాణాన్ని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.

ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డిలు స్పష్టంచేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు.

సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్టైల్ పార్కు ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

రాష్ర్టానికి జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా) బండారు దత్తాత్రేయను కోరారు.

దేశానికే తలమానికమైన రోడ్ వ్యవస్థను రాష్ట్రంలో సృష్టిస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

తెలంగాణ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్రరాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో అక్కడ మరిన్ని సంస్థలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.