
హైదరాబాద్ ఇట్లనె ఉంటె మనం బతకలేం. అందుకే ఈ మహా నగరాన్ని ఊహించనిరీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనయి.

ఫలవంతమైన విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చి దిద్దుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

వచ్చే కేంద్ర వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కోరారు.

త్వరలో “ తెలంగాణ పల్లె ప్రగతి ” పథకం ప్రారంభం పల్లెప్రగతి కార్యక్రమంపై సెర్ప్ అధికారులతో సమావేశం పల్లెప్రగతి కార్యక్రమం …

మెదక్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ మూడేండ్లలో రైలు కూత వినిపించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్నిమతాలవారు శరీరంలోని భాగాలుగా కలిసికట్టుగా ఉండాలని, శాంతిసౌభాగ్యాలతో సుఖంగా జీవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.

రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు వేగవంతం చేశారు

దివంగత ప్రధాని, బహుముఖ ప్రజ్ఞశాలి, ఆర్థిక సంస్కరణ పితామహుడు పీవీ నర్సింహారావు పదో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించింది.

నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది.

కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యలోభాగంగా అంధ విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్రావు స్పష్టంచేశారు.
Please contribute generously to the BRS Party.