Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

బయ్యారంపై సానుకూలం

బయ్యారంలో ప్రతిపాదించిన స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.


వాటర్‌గ్రిడ్‌తో దాహార్తి తీరుస్తాం

వాటర్‌గ్రిడ్ పథకం.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక. నాలుగేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చుతాం.


హస్తినలో సీఎం కేసీఆర్

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.


ఖరీఫ్‌కు కేఎల్‌ఐ నుంచి సాగునీరు

పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.


టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన

అధికార పార్టీ టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుకు తొలిరోజే అనూహ్య స్పందన లభించింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువత సభ్యత్వం కోసం క్యూ కట్టారు.


రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్

రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్ర కంపెనీగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సిద్ధమైంది.


సహకరించండి.. సాధిస్తా

– సిటీలోకి వచ్చేందుకు 5 స్కైవేల నిర్మాణం – త్వరలో వెయ్యి మార్కెట్ల ఏర్పాటు – రూ. 10వేల కోట్లతో …


అద్భుతాలను ఆవిష్కరిద్దాం

సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


చైనా మెడిసిటీతో టీఎస్‌ఐఐసీ ఒప్పందం

ఔషధ రంగంలో చైనా ప్రభుత్వ సంస్థ చైనా మెడిసిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి.


గులాబీ దళం పునర్నిర్మాణం

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గులాబీ దళం పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.