
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని హరిత ఉద్యమంగా మలచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కన్నీళ్ల నుంచి వచ్చింది.. వారి సంక్షేమానికి కట్టుబడి ఏడాదిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేయూతనందించాలని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్లో చెత్త దరిద్రాన్ని తరిమేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఇందుకోసం స్వచ్ఛ హైదరాబాద్లో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు.

నాగార్జునసాగర్ ఎడమకాల్వ, ఆధునీకరణ పనులను రెండ్రోజులు సుదీర్ఘంగా పరిశీలించిన మంత్రి హరీశ్రావు.. తన బృందంతో పూర్తిగా కాల్వ కట్టలపైనే ప్రయాణించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు పూర్తయిన చోట ప్రజలకు నీళ్లందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.

గుడుంబాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పేదల బతుకులను ఛిద్రం చేస్తున్న గుడుంబా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలాలని ముఖ్యమంత్రి కే …

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Please contribute generously to the BRS Party.