
సర్కారు దవాఖానల్లో నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్స్థాయి వైద్యం అందుతుందనే నమ్మకాన్ని కల్పిస్తాం అని పంచాయతీరాజ్, ఐటీశాఖలమంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు …

వన సంపద, మన సంపద. ఇది ఎవరికో చేసే సేవ కాదు.. మనకోసం మనం చేసుకునే సేవ. చెట్ల విలువ గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం.

తొలి ఏడాది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ సర్కార్, రెండో ఏడాది మరింత స్పీడు పెంచింది. ఒ

మరో మూడేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను సమకూర్చే బాధ్యత నీతి ఆయోగ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చిలుకూరులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు

మిషన్ కాకతీయ పనులు కొంత ఆలస్యంగా మొదలైనా మంచి ఫలితాలే వచ్చాయి. రూ.2500 కోట్లు ఖర్చుపెట్టి ఎనిమిది వేల చెరువుల్లో విజయవంతంగా పూడిక తీశాం.

తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర పంచాయితీరాజ్ శాఖ ద్వారా అధిక సాయం అందిచాలని కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నిహల్ చంద్ ని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు.
Please contribute generously to the BRS Party.