Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మౌలిక సదుపాయాల్లో మేము సైతం..

రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న కంపెనీలు, ఇక్కడి అవకాశాలపై ఆసక్తి కనబరుస్తున్న సంస్థల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. రాష్ట్రంలో …


ఆలోచనలకు ఆవిష్కరణల రూపం

పంచాయతీరాజ్ శాఖామంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదిపాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ టీహబ్ నవంబర్ ఐదున ప్రారం భం కానుంది.


టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్..

వరంగల్ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు.


మంత్రులదే బాధ్యత..

వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలకు అధికార టీఆర్‌ఎస్ రణభేరీ మోగించింది. ఎన్నికల సంసిద్ధతపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో తొలి సమావేశం నిర్వహించింది.


సొంతింటికలను సాకారం చేస్తాం..

పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని …


త్వరగా తేల్చండి.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. హైకోర్టు …


భీం ఆశయాలు అమలుచేస్తున్నాం

-మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, ప్రాజెక్టులతో జల్ -హరితహారంతో జంగల్‌ను పెంచి కాపాడుతున్నాం -భూ పంపిణీతో రైతులకు జమీన్ ఇస్తున్నాం -పేద గిరిజనులకు …


మన రహదారులకు మహర్దశ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనతో రాష్ర్టానికి జాతీయ రహదారుల పంట పండింది. రాష్ట్రంలో సుమారు 1500 కి.మీ. మేర జాతీయ రహదారులకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.


రుణ పరిమితి పెంచండి

ఎఫ్‌ఆర్‌బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.


ఆర్నెల్లలో 3వేల గ్రామాలకు మంచినీళ్లు..

వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 3,000 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీశాఖల మంత్రి కే తారక …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.