రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్ఎస్ పాలనను ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు ఎంపీ కవిత
నేనొక సామాన్య కార్యకర్తను. అతిసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాణ్ని.. అటువంటి నాకోసం ఎంతో మంది గొప్పనాయకులు, మంత్రులు, వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు.

వరంగల్ ఉప ఎన్నికలు ఆత్మగౌరవానికి ప్రతీకని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం.

వరంగల్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 17న జిల్లాకు రానున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదేనని, జాతీయ పార్టీలను ప్రజలు విశ్వసించడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తెలంగాణవైపు దేశం మొత్తం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు వరంగల్ వైపు చూస్తున్నారు అని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముక్తకంఠంతో తిప్పి కొట్టేంద్దుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.
Please contribute generously to the BRS Party.