
హైదరాబాద్ మినీ భారతదేశం..ఇక్కడ ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.

హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమో.. టీఆర్ఎస్కు ఎన్నికల మ్యానిఫెస్టో అలాంటిదని ప్రకటించిన ఘనత మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.

నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి అధికార టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో గెలుపు వ్యూహాలను రచిస్తున్నది.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు ప్రజల్లో విశ్వాసం నింపాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ను ఇంటిపార్టీగా భావిస్తున్నారని నూతనంగా ప్రమాణం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను అభివృద్ధి …

వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.

పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.

రికార్డుస్థాయిలో పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజలపై వరాలు కురిపించింది.

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.