
సేఫ్సిటీ, స్మార్ట్సిటీ అన్న పేరు రావాలంటే శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని, అలా ఉన్న నగరమైనా, రాష్ట్రమైనా సుస్థిరంగా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు
రెండు కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ మూడింటినీ కైవసం చేసుకుంది
మరోసారి తెలంగాణ రాష్ట్రం సాధించినంత సంబురంగా ఉంది. శంభుని శిరస్సు నుంచి గంగను నేలకు దించిన భగీరథుని విజయోజ్వల ఘట్టం చూసినంత ఆనందంగా ఉంది.
స్వరాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం.. తెలంగాణ సాగునీటి రంగం దశ-దిశను మార్చే మహా ఒప్పందానికి నేడే శుభ ముహూర్తం. గోదావరి …

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశానికి ఆదర్శం కానున్నాయి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలను తలపిస్తున్నాయి.

వినూత్న పద్ధతులతో పాలనలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మునిసిపల్శాఖల మంత్రి కే తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది. ఏన్నడూలేనివిధంగా ఒక్క నిమిషం కూడా కరెంట్ పోతలేదు

రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి సాగునీరు అందాలి. తెలంగాణ పచ్చబడాలి ఇది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కల. ఆ సుదీర్ఘ స్వప్నం ఫలించనున్న సమయం ఆసన్నమైంది

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
Please contribute generously to the BRS Party.