
పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అదేసమయంలో పరిశ్రమలు స్థాపించి కాలుష్యం వెదజల్లితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి శ్రీ కేటీఆర్ స్పష్టం చేశారు.

ఉరిసిల్ల! ఇది నిన్నటి వ్యథ! నిజమైన సిరిసిల్ల.. ఇది నేటి వాస్తవం! ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఊరుగా మారిన సిరిసిల్ల.. నేడు బతుకుపై భరోసా కల్పిస్తున్నది!

తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో బహుజనావళి మర్చిపోలేనివిధంగా 815 రెసిడెన్షియల్ గురుకులాలు ప్రారంభమయ్యాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి, హరిత, గులాబీ (గొర్రెల మాంసం), శ్వేత విప్లవాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు.

పరుగులు పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్ఫూర్తిగా తీసుకుని మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వర్క్ ఏజెన్సీలకు సూచించారు.

కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యజ్ఞంలా చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్రావు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో.. రేపు భారతదేశం అంతా అదే ఆచరిస్తుందని,ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ మేటిగా మారుతున్నదని మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.

కాంగ్రెస్, టీడీపీలు ఏకమైనా, ఆఖరుకు ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు ఆగబోదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో 86 ఏండ్ల కిందట భూ రికార్డుల లెక్కలు జరిగాయని, మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేయించి సాహస ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Please contribute generously to the BRS Party.