
ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మిగిల్చిన విధ్వంసాలు, విషాదాలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం విజయపరంపరతో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు.

అరవై ఏండ్ల ఆంధ్ర వలసపాలన సంకెళ్లు తెంచుకుని తనను తాను పునర్నిర్మించుకుంటున్న తెలంగాణ.. తన భావితరానికి బంగారు రాష్ట్రాన్ని అందించేందుకు పునాదులేస్తున్న శుభతరుణం!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు.

హైదరాబాద్ 2030కల్లా మెగాసిటీగా అవతరిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి గ్రామాలను పరిశుభ్రంచేసే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతరంగం పురోగమిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

బోరు నీటితోనే దాహం తీర్చుకొని ఫ్లోరోసిస్వంటి వ్యాధులతో జీవచ్ఛవాల్లా మంచాలకే పరిమితమైన దయనీయ స్థితి! సమైక్య పాలనలో కనిపించిన ఇలాంటి కన్నీటి దృశ్యాలు ఎన్నెన్నో.. ఈ జలగోసకు స్వరాష్ట్రంలో శాశ్వతంగా తెరపడనున్నది.

ఆరోగ్య తెలంగాణ సాధనలో కీలకదశ పూర్తికావొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భగీరథ యత్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కల త్వరలోనే సాకారం కానున్నది.

తెలంగాణ ఏర్పడితే కరంట్ ఉండదనీ.. చీకట్లలో మగ్గుతారంటూ కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక కరంట్ ఫుల్లుగా ఉంటే.. కాంగ్రెస్ నేతలకు పవర్ లేకుండా పోయిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు.
Please contribute generously to the BRS Party.