
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఏంతో శ్రమకోర్చికాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఇంజనీరింగ్ తప్పిదం జరిగిందని నిరూపించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడినాడు.

తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన లక్షల మంది జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంచనాలకు మించిన జనంతో ప్రగతి నివేదన సభ మహాప్రభంజనంగా మారింది.

ప్రజలు కేంద్రంగా రూపొందిన సంక్షేమ ప్రణాళికలు పేదవర్గాలకు చేయూతనిచ్చి నిలబెడుతున్నాయి. సకల రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపుపొందింది.

జనజాతర! చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అపూర్వ సన్నివేశం సాక్షాత్కారమయ్యేది నేడే! ఆ అపురూప సందర్భంలో పాలుపంచుకునేందుకు వేలు లక్షలుగా తెలంగాణ ప్రజలు దండుకట్టారు!

తెలంగాణ గడ్డ మరోసారి చరిత్రపుటల్లోకి ఎక్కేందుకు సిద్ధమవుతున్నది. దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి ఆదివారం హైదరాబాద్ మహానగరం సాక్షిగా నిలువనున్నది.

పదులు.. వందలు.. వేల వాహనాలు.. లక్షల ప్రజానీకం! కొంగరకలాన్ బాటలో.. ప్రగతి నివేదన సైన్యంలో.. సృష్టించనున్నదీ సభ ప్రభంజనం! దేశచరిత్రకే తలమానికం! సీఎం కేసీఆర్కే అది సాధ్యం!!
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు, రాష్ట్రం నలువైపులా నుండి లక్షలాదిగా తరలివస్తున్న ప్రజలకు వాహనాల పార్కింగ్ కు సంబందించిన సమాచారం

అందంగా అలంకరించిన వేలకొద్దీ ట్రాక్టర్లు.. లారీలు.. బస్సులు.. ఇతర వాహనాలు.. వాటినిండా వాడితగ్గని ఉద్యమ ఉత్సాహంతో 31 జిల్లాల నుంచి ప్రజలు ప్రగతి నివేదన సభాప్రాంగణాన్ని గులాబీమయం చేసేందుకు కొంగరకలాన్ బాటపట్టారు!..

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 రోజుల్లో 826 గ్రామాల్లో కంటివైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
Please contribute generously to the BRS Party.