
సిరిసిల్ల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించారు. అభివృద్ధిలో మాత్రమే పోటీపడుతున్నామని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టంచేశారు.

ఈటెల్లాంటి మాటలు.. తూటాల్లాంటి విమర్శలు.. నిప్పుల ఉప్పెనలాంటి పదప్రవాహం! అదే వేడి.. అంతకుమించిన వాడి! ఉద్యమాల పోతుగడ్డ.. నల్లగొండలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింహగర్జన చేశారు!

రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వచ్చామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి.. అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు.

బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగసభలో సమరభేరి మోగించనున్నారు. ఎక్కడచూసినా గులాబీ తోరణాలు, స్వాగతద్వారాలు, ఫ్లెక్సీలు, కేసీఆర్ కటౌట్లతో గులాబీమయమైంది.

సీఎం కేసీఆర్ చేపట్టే ప్రజా ఆశీర్వాద సభల ఏర్పాట్లు.. శ్రేణులతో సన్నాహక సమావేశాలు, ర్యాలీలు, సభలు, ప్రచారయాత్రలు, ప్రతిపక్షాలపై విమర్శలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నది.

తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో ఉద్యమనాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏనాడూ రాజీపడలేదని అన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే ఆ ఓటు కేసీఆర్కు పోతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని తెలిపారు.

దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని, టీఆర్ఎస్సే మళ్లీ అధికారంలో వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు

సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, ప్రజా ప్రయోజనాలకోసమే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారని ఎంపీ కవిత చెప్పారు.

ప్రభుత్వపథకాల అమలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేసీఆర్ ఎక్కడా రాజీ పడరని, చివరకు దేవుడ్ని అయినా ఎదిరిస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో విపక్షాలు ఏర్పాటు చేసుకొన్న కూటమి మహాకూటమి కాదని.. అదొక దౌర్భాగ్య కూటమి అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
Please contribute generously to the BRS Party.