
అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు సవరణలు కోరాలని టీఆర్ఎస్ ఎంపీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు.

లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆశీర్వదించి 16 సీట్లలో గెలిపిస్తే ఢిల్లీ గద్దెనెక్కేది ఎవరో నిర్ణయించేది తెలంగాణ ప్రజలేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

రాష్ట్రంలో చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులను ఈ టర్మ్లోనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో రాష్ట్ర విభజన సంపూర్ణమైందనే భావన కలుగుతున్నదని ప్రముఖ న్యాయవాది, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ఆవిష్కరించాయి.

త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతారని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే తేల్చి చెప్పింది.

పేదప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

టీఆర్ఎస్ కార్యకర్తలంతా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించాలని, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా కృషిచేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.

Future belongs to TRS, nation is looking towards Telangana for solutions to various issues.

The Telangana CM said he will brook no delays and warns that inefficiency in meeting targets will not be tolerated.
Please contribute generously to the BRS Party.