
ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులు కొందరు హైదరాబాద్లో తమ పోలీస్స్టేషన్లు నెలకొల్పుకుంటామని మాట్లాడుతున్నారు.

ప్రజలకు స్వచ్ఛ హైదరాబాద్ పట్ల అవగాహన కల్పించడం కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ కూడా నడుం బిగించింది.

తెలంగాణలో 113 నుంచి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్నది. కానీ తెలంగాణలో లభ్యమయ్యేది 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే.

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం శోడిషపల్లి మా స్వగ్రామం. నా చిన్నతనంలో కరెంటు సౌకర్యం ఉండేది కాదు. మాది మారుమూల పల్లె అయినందున కనీస రవాణా సౌకర్యాలు సైతం లేకపోయేవి.

ఒక జిల్లా జన్మనిస్తే.. మరో జిల్లా అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది.. ఇంకో జిల్లా విద్యా నిలయాలతో అనుబంధం పెంచడంతోపాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ భాగస్వామిగా మార్చింది.

ఒక తల్లి ప్రసవ వేదనను భరించి, పండంటి బిడ్డను కని, తన జీవితం సార్ధకమైందని పరవశిస్తుంది. ఒక తండ్రి ఆ బిడ్డను ప్రయోజకున్ని చేసేందుకు తన సకలశక్తులను ఒడ్డి ధన్యుడవుతాడు.

రాష్ర్టాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.

కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్!. ఏ పనైనా మొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది.రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే.

పదేళ్ల తెలుగుదేశం పాలన, తర్వాత పదేళ్ల కాంగ్రెస్ పాలన మిగిల్చిన పాప ఫలమే ఇప్పటి విద్యుత్ కష్టాలు. సింగరేణి బొగ్గు తెలంగాణలో ఉంది. కానీ పవర్ ప్లాంట్లు ఆంధ్ర, రాయలసీమల్లో పెట్టుకున్నారు.

మా నాన్న పేరు రాజం, అమ్మ పోశక్క. నేను చదివింది మొత్తం గవర్నమెంట్ కాలేజిల్నే. ఎన్ని వ్యాపకాలున్నా రెగ్యులర్గా కాలేజీకి వెళ్లేవాణ్ణి.
Please contribute generously to the BRS Party.