Author Archives: BRSpartyonline

పచ్చపచ్చగా పాలమూరు
సమైక్య పాలనలోని పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.

మరో ఆధునిక దేవాలయం
ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన మోటర్లు, పంపులు, అతిపెద్ద జలాశయం, రిమోట్తో పనిచేసే మహాయంత్ర భూతాలు ఏర్పాటుచేస్తే అది మరో యాత్రాస్థలం కాక ఏమవుతుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రాస్థలి అయ్యింది.

రానున్నది నవశకం
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, ప్రత్యేకించి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలను చాలా బాగా నిర్వహిస్తున్నామని సీఎం శ్రీ కేసీఆర్ తెలిపారు.

ప్రాజెక్టుల పరుగు
కాంగ్రెస్ హయాంలో నాడు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంటే..నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు.

తెలంగాణ డయాగ్నస్టిక్స్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ను ప్రారంభించిన మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.

Minister Sri Harish Rao speech at State level conference on Telangana Irrigation projects, Khairatabad

Hope on horizon for Telangana
Now that the SC has given its order on Cauvery Management Scheme, it may look …




