Tag Archives: Telangana

బలహీన వర్గాలకు ఆరోగ్య హక్కు చట్టం

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్‌లాంటి పలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఆశించిన ప్రగతి కనిపించడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు.


తెలంగాణ ప్రజల కల సాకారమైంది

-లక్ష్యం.. బంగారు తెలంగాణ -అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ -అమరుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఉద్యోగం -ఎస్సీ, …


బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం

హైదరాబాద్‌కు ఉన్న ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.


ఇదే మన అస్తిత్వం

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.


పార్లమెంట్‌లో పోలరణం

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో మంగళవారమూ నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.


శాసించే తెలంగాణ

-ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం -తొలిరోజు 117 మంది సభ్యుల ప్రమాణం .. …


తొలి స్పీకర్ మధుసూదనాచారి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.


పోలవరంపై వైఖరి మారలే

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.


CM KCR Press Meet in Delhi

http://youtu.be/89hPnLBlCrE